సంబురంగా ప్రారంభం
హైదరాబాద్ వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సాహిత్య అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన ప్రపంచ తెలుగు మహాసభలు శుక్రవారం ఎల్బీస్టేడియంలో సంబురంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా...
హైదరాబాద్ వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సాహిత్య అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన ప్రపంచ తెలుగు మహాసభలు శుక్రవారం ఎల్బీస్టేడియంలో సంబురంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా...
తెలంగాణ తెలుగుభాషకు పుట్టినిల్లని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి వ్యాఖ్యానించారు. మహనీయుల నిరంతర స్ఫూర్తితో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దిశానిర్దేశంతో తెలంగాణలో ప్రపంచ తెలుగు...
తెలుగుభాష ఎంతో మధురమైందని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. తెలుగు బడి పలుకుల భాష.. పలుకుబడుల భాష.. అమ్మ భాష..ఆ మాధుర్యం తెలుగుభాషకే ఉన్నదని పేర్కొన్నారు....
ప్రపంచ తెలుగు మహాసభల్లో అద్భుతం అనదగిన ఓ సంఘటన ఇది. ఇప్పటివరకు ఏ వేదికపై కూడా తెలుగులో మాట్లాడని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తొలిసారిగా...
ఉద్యమకారుడిగా, రాజకీయవేత్తగా, ఇంజనీరుగా, గొప్ప దార్శనికుడిగా ఇప్పటివరకు కనపడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గొప్ప సాహితీవేత్తగా, కవిగా మరో పాత్రను పోషించారు. ప్రపంచ తెలుగు మహాసభల...
బేగంపేట విమానాశ్రయంలో ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడుకు గవర్నర్ నరసింహన్, డిప్యూటీ సీఎంలు మహముద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...
తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఎల్బీ స్టేడియంలో పాల్కురికి ప్రాంగణం, బమ్మెర పోతన వేదికపై తెలుగు...
ప్రపంచ తెలుగు మహాసభలకు అద్భుతమైన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎల్బి స్టేడియం ప్రధాన వేదికగా జరిగే ఈ ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి. ప్రవేశద్వారం మొదలు, ప్రధాన వేదిక...
తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు గురువారం సాయంత్రం ఐదు గంటలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పాల్కురికి సోమన ప్రాంగణం (లాల్బహదూర్ స్టేడియం) బమ్మెర...
మహాసభల సందర్భంగా వచ్చిన వివిధ సూచనలను క్రోడీకరించి చివరి రోజు ఈ నెల 19న తీర్మానాలు చేస్తామని, వాటిని ఎల్బీ స్టేడియంలోని ప్రధాన వేదిక నుంచి ప్రకటిస్తామని...